లాక్ డౌన్ లో ఇప్పుడు ప్రముఖులు అందరూ ఇళ్ళల్లోనే ఉన్న సంగతి తెలిసిందే. అవసరం ఉంటే మినహా పెద్దగా ఎవరూ కూడా బయటకు రావడం లేదు అనే సంగతి తెలిసిందే.  ఇప్పుడు ఇళ్ళల్లోనే ఉండి తమ అభిమానులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. సినీ రాజకీయ ప్రముఖులు అందరూ కూడా సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కువగా హడావుడి చేస్తున్నారు. 

 

తాజాగా విజయవాడ తూర్పు ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత గద్దె రామ్మోహన్ ఇంట్లో ఉండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సినిమాను టీవీ లో వీక్షిస్తున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో విస్తృతంగా వైరల్ అవుతుంది. వాట్సాప్ గ్రూప్స్ లో కూడా దీనిని ఎక్కువగా వైరల్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: