సిఎంల తో 5వ సారి ప్రధాని నరేంద్ర మోడీ  సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని సిఎం లతో పలు కీలక విషయాలను చర్చించారు. ఈ నేపధ్యంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు కూడా చేసారు. గ్రామీణ ప్రాంతాలకు వైరస్ విస్తరించకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచనలు చేసారు. 

 

ప్రజలు అందరూ కూడా సంయమనం పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంకా గ్రామాల్లోకి కోనా వెళ్ళలేదు అని అన్నారు. రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితిని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈశాన్య రాష్ట్రాలు తమకు లాక్ డౌన్ అవసరం లేదని చెప్పాయి. తమకు లాక్ డౌన్ విషయంలో అధికారం ఇవ్వాలని ఆ రాష్ట్రాల సిఎం లు మోడిని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: