దేశ వ్యాప్తంగా మరో 5 రోజుల్లో లాక్ డౌన్ ని ఎత్తేసే అవకాశాలు ఉన్న నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ని కావాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాయి. లాక్ డౌన్ లేకపోతే కష్టమని అంటున్నాయి. ప్రధాని తో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో 8 రాష్ట్రాలో లాక్ డౌన్ ఉండాల్సిందే అని స్పష్టంగా చెప్పేసాయి. మహారాష్ట్ర, తెలంగాణా, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, ఓడిస్సా, పశ్చిమ బెంగాల్... 

 

ఇప్పుడు లాక్ డౌన్ ని కచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తున్నాయి. కావాలంటే ఇతర రాష్ట్రాల్లో ఎత్తేసుకోవాలి గాని మా రాష్ట్రాల్లో మాత్రం మేము ఎత్తేసేది లేదని స్పష్టం చేసాయి. ప్రధాని ముందు ఇదే విషయాన్ని చెప్పినట్టు తెలుస్తుంది. తెలంగాణా ఇప్పటికే లాక్ డౌన్ ని పెంచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: