ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీ ప్రభుత్వ చర్యలు ఫలిస్తున్నాయి. ప్రతీ రోజు 60 కేసులకు పైగా నమోదు అయినా కరోనా పాజిటివ్ కేసులు రెండు మూడు రోజుల నుంచి భారీగా తగ్గుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో 33 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 

 

దీనితో కరోన కేసుల సంఖ్య 1051 కి చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 949 గా ఉన్నాయి. పూర్తిగా కోలుకున్న వారి సంఖ్య 1056 గా ఉంది.  చిత్తూరు లో కొత్తగా 10 కేసులు కృష్ణా జిల్లాలో 4 కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో ఒకరు కరోనా కారణంగా మరణించారు. మొత్తం 46 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు నెల్లూరు జిల్లాల్లో 9 కేసుల చొప్పున నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: