ఏపీ లో లాక్ డౌన్ ని పెంచే అంశంపై ఇప్పుడు సిఎం వైఎస్ జగన్ తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తుంది. దేశ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని సడలింపుల తో లాక్ డౌన్ ని పెంచే ఆలోచనలో ఉన్నారు. ఈ నేపధ్యంలో సిఎం వైఎస్ జగన్ కూడా లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే సూచనలు ఉన్నాయి. 

 

దేశ వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ ని మే 31 లేదా జూన్ 3 వరకు పెంచే సూచనలు ఉన్నాయి. ఇప్పుడు ఏపీలో జూన్ 7 వరకు లాక్ డౌన్ ని పెంచే ఆలోచనలో జగన్ ఉన్నారు. అది అన్ని ప్రాంతాల్లో కాదు గాని రెడ్ జోన్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పెంచుతారు. దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: