భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆరోగ్యం కుదుట పడింది. ఆయనను ఎయిమ్స్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు వైద్యులు. రెండు రోజుల క్రితం ఆయన ఛాతి నొప్పి తో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. ఇక అక్కడి నుంచి ఆయనకు పలు రకాల వైద్య పరిక్షలు నిర్వహించారు వైద్యులు. 

 

ఆయన ఆరోగ్యానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని పేర్కొన్నారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీశ్ నాయక్ సారధ్యంలో మన్మోహన్‌కు చికిత్స అందించారు. రెండ్రోజుల్లోనే ఆయన కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసారు వైద్యులు. ఆయనకు తొలిసారి 2009 కోరోనారి బైపాస్ సర్జరీ చేసారు వైద్యులు. రెండు సార్లు ఆయనకు గుండె పోతూ వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: