ఒక పక్క కరోనా తో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. అయినా సరే కొన్ని చోట్ల ఇప్పుడు నేరాలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్ లో ఒక ఘటన చోటు చేసుకుంది. అది ఏంటీ అంటే... ఒక యువతీ జపాన్ నుంచి ఉత్తరాఖండ్ వచ్చింది. 

 

అక్కడ ఆమె యోగా క్లాసులు నేర్చుకుంటూ నివాసం ఉంటుంది. దీనితో ఆ యోగా సెంటర్ లో పని చేస్తున్న ఒక ఇద్దరు ఆమెపై కన్నేశారు. ఆమెను ఎలా అయినా సొంతం చేసుకోవాలని భావించి ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించడం తో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడం తో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: