మానవ జాతికి కరోనా అనూహ్యమైనది అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మనం ప్రాణాల కోసం పోరాటం చేస్తున్నామని చెప్పిన ఆయన మన౦ బ్రతకాలి ఒకరిని బ్రతికించాలని ఆయన వివరించారు. ఒకే ఒక్క వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది అని మోడీ ఆవేదన వ్యక్తం చేసారు. మన సంకల్పం సంక్షోభం కంటే చాలా గొప్పది అని అన్నారు. 

 

ఈ సంక్షోభం మనకు ఒక అవకాశంగా మారాలని ఆయన పేర్కొన్నారు. ఆపదను అవకాశం గా మార్చుకోవడం అంటే ఇదే అని ఆయన వ్యాఖ్యానించారు. 4 నెలలు గా ప్రపంచం కరోనా తో పెద్ద పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. స్వీయ నియంత్రణ ఒక్కటే కరోనాకు మార్గం అని ఆయన వివరించారు. ఎవరూ కూడా భయపడవద్దు అని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: