లాక్ డౌన్ పై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. మే 18 కి ముందు లాక్ డౌన్ 4.o గురించి చెప్తామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. రాష్ట్రాల సూచనలను పరిగణ లోకి తీసుకుంటామని మోడీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొత్త నిబంధనలతో 4 వ దశ లాక్ డౌన్ ఉంటుంది అని మోడీ చెప్పారు. 

 

ప్రజలకు ఇబ్బంది లేకుండా అప్పుడు వివరాలను వెల్లడిస్తామని ప్రధాని అన్నారు. లాక్ డౌన్ ని మోడీ పెంచే విధంగా ప్రకటన చేస్తారని అందరూ ఆశించారు. ఇక ఈ సందర్భంగా ఆయన భారీ ప్యాకేజిని ప్రకటించారు. 20 లక్షల కోట్ల తో ఆయన భారీ ప్యాకేజిని ప్రకటించారు. ప్రజల అందరికి ఈ ప్యాకేజి అందుతుంది అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: