జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. చైనాను టార్గెట్ చేసి ఆయన పరోక్ష వ్యాఖ్య చేసారు. ప్రతీ ఒక్కరు కూడా భారత వస్తువులనే కొనుగోలు చెయ్యాలని విదేశీ వస్తువుల మీద ఎవరూ ఆధారపడవద్దని మోడీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మోడీ. 

 

ఈ సందర్భంగా మేడ్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చారు ప్రధాని. గత కొన్ని రోజులుగా చైనా ఉత్పత్తులపై మోడీ నిషేధం విధించే అవకాశం ఉందని భావించారు అందరూ. ఇప్పుడు మోడీ వ్యాఖ్యలు చూస్తే అది నిజమే అని అర్ధమవుతుంది. ఏది ఎలా ఉన్నా సరే ఇప్పుడు మోడీ తీసుకునే నిర్ణయం పై ప్రపంచం మొత్తం ఆశగా ఎదురు  చూస్తుంది. భారత్ నిషేధం విధిస్తే మాత్రం ప్రపంచ దేశాలు కూడా చైనా ను పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: