చత్తీస్ఘడ్ భారీగా మావోలు వెనకడుగు వేస్తున్నారు. వరుస దాడులతో మన్యంలో ఉన్న అన్న అన్నలు బెదిరిపోయే పరిస్థితి వచ్చింది. పోలీసులు బలగాలు ఎక్కడిక్కడ కట్టుదిట్టంగా చర్యలు చేపట్టడం తో... మావోయిస్ట్ లు లొంగుబాటు బాట పడుతున్నారు. తాజాగా చత్తీస్ఘడ్ లో మావోలకు భారీ దెబ్బ తగిలింది. 

 

ఎస్‌ఎస్‌పి సిద్ధార్థ తివారీ, ఎస్పీ శాలబ్ సిన్హా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అధికారుల ముందు సుక్మా జిల్లాలో నలుగురు నక్సల్స్ లొంగిపోయారు. నాలుగు నక్సల్స్‌లో ముగ్గురు తలపై రూ .8 లక్షల రివార్డులు ఉండగా ఆ రివార్డ్ ని వారికే ఇచ్చేస్తున్నారు అధికారులు. వారి నుంచి కీలక సమాచారం సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. వారిలో ఒక మహిళా నక్సల్ కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: