మన దేశంలో కరోనా అడుగు పెట్టక ముందు చాలా మంది మాట్లాడిన మాట కరోనా అత్యంత చల్లగా ఉంటే వస్తుంది. మన దేశంలో అలాంటి వాతావరణం ఏమీ లేదు కాబట్టి కరోనా వచ్చే అవకాశం లేదని చెప్పారు. అత్యంత వేడిగా ఉండే రాష్ట్రాల్లో కూడా కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. 

 

కాని అసలు చల్లగా ఉండే రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం కరోనా లేదు. అక్కడ కనీసం వంద కేసులు కూడా లేవు. ఇప్పటికి అక్కడ కొన్ని ప్రాంతాల్లో మంచు పడుతూనే ఉంది. అయినా సరే కరోనా కేసులు మాత్రం నమోదు కావడం లేదు. ఒకరు ఇద్దరికీ మాత్రమే కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఆ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్ధవంతంగా పని చేయడమే దీనికి కారణం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: