9 వేల కోట్లను బ్యాంకు లకు పంగనామం పెట్టి ల్యాండ్ పారిపోయిన ప్రముఖ వ్యాపారవేత్త లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు ల్యాండ్ లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్ కి అప్పగించే విషయంలో అతను పెట్టుకున్న అప్పీల్ ని కోర్ట్ తిరస్కరించింది. తాను రుణాలను తిరిగి ఇచ్చేస్తాను అని, 

 

ఇప్పటికే కొన్ని ఇచ్చేసానని, కేసులు ఎత్తివేయ్యాలని భారత్ కు మాల్యా విజ్ఞప్తి చేసారు. 24 రోజుల్లో భారత్ కి మాల్యాను అప్పగించే అవకాశం ఉందని తెలుస్తుంది. తాను వడ్డీలు కట్టలేను అని అసలు మాత్రం కట్టేస్తా అని మాల్యా విజ్ఞప్తి చేసారు. అయితే దీనికి బ్యాంకు లు అంగీకరించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: