లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎందరో రోడ్డున పడిన సంగతి తెలిసిందే. ఉద్యోగాలు లేక వ్యాపారాలు లేక చాలా మంది నరకం చూస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరికి ఎం చెయ్యాలో కూడా అర్ధం కాని పరిస్థితి నెలకొంది. దీనితో తెలంగాణాలో ఒక వ్యక్తి మద్యానికి బానిస అయి ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం పోయి.. ఇంట్లో ఖాళీగా ఉండలేక అతను ఈ పని చేసాడు. 

 

జీవితంపై విరక్తి పెరగడం తో అన్న దానం సాయి భరత్ శర్మ అనే వ్యక్తి సినీ పరిశ్రమలో పని చేసాడు. అతనికి సినిమాల్లో పనులు లేక ఎం చెయ్యాలో అర్ధం కాక... ఇప్పుడు గురువారం ఇంట్లో అందరూ నిద్రపోయిన సమయంలో ఫ్యాన్ కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: