ఆంధ్రప్రదేశ్ లో రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా సిఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. రైతులు అందరికి కులాలకు మతాలకు అతీతంగా సాయం అందిస్తామని ఆయన చెప్పారు. పార్టీలకు అతీతంగా ఈ సాయం ఉంటుందని జగన్ చెప్పారు. 

 

అదే విధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు వదిలేసిన వారికి కూడా రైతు భరోసా సాయం అందిస్తామని చెప్పారు జగన్. కౌలు రైతులకు కూడా సాయం చేస్తామని ఈ సందర్భంగా జగన్ స్పష్టం చేసారు. ఏ రైతు కూడా సాయం లేకుండా ఇబ్బంది పడవద్దని రైతులకు ఎంత చేసినా సరే తక్కువే అని జగన్ వ్యాఖ్యానించారు. అప్పులకు సంబంధం లేకుండా సాయం చేస్తామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: