హైదరాబాద్ లోని చింతల్ లో దారుణం జరిగింది. ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది అర్ధం కాలేదు. ఒక వ్యక్తి పెట్రోల్ పోసుకుని అంటించుకుని కాలిపోతున్న సమయంలో అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు గమనించారు.

 

అలాగే అక్కడ ఉన్న మహిళలు కూడా అతన్ని గమనించి వెంటనే మంటలు ఆర్పే ప్రయత్నం చేసారు. అక్కడ ఉన్న దుస్తులతో మంటలను ఆర్పడానికి ప్రయత్నం చేసినా సరే మంటలు మాత్రం అదుపులోకి రాలేదు. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించే లోపే మరణించినట్టు తెలుస్తుంది. పూర్తి వివరాలు ఈ ఘటన గురించి తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: