సాధారణంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడే సమయంలో ఆయనకు పిచ్చి ఉందా కాస్త అంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇక ఆయనకు మించిన వ్యక్తి బ్రెజిల్ అధ్యక్షుడు బోల్స్ నారో. ఒక పక్క కరోనా తో జనం చస్తున్నా సరే లాక్ డౌన్ ని మాత్రం ప్రకటించలేదు. దీనితో జనం ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వచ్చారు. 

 

అక్కడ ప్రతీ రోజు 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మరణాలు కూడా వందలలోనే ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా సరే ఆయన చేసేది ఆయన చేసాడు. దీనితో ఇప్పుడు దేశ ప్రజలు అందరూ కూడా భారీ మూల్యం చెల్లిస్తున్నారు. ట్రంప్ కూడా ఇదే విధంగా ప్రవర్తించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: