ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు మద్యం విక్రయాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో సీరియస్ గా ఉందో అందరికి తెలిసిందే. అసలు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించే పరిస్థితి కనపడటం లేదు రాష్ట్ర౦లో. ఇక ఇప్పుడు నాటుసారా విక్రయాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా జరగడం తో వాటిపై ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. 

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక ఘటన బయటకు వచ్చింది. నాటుసారా అమ్ముతున్న వ్యక్తిని  ఎస్సై చితక బాదాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా ఆలూరు లో చోటు చేసుకుంది. ఆలూరుకు చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తిని సారా అమ్ముతున్నాడని కొట్టడంతో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: