కరోనా నుంచి రక్షణ కావాలి కచ్చితంగా మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా మాస్క్ ధరించాలి అని ఎవరికి వారుగా ప్రచారం చేస్తున్నారు. కొందరు ధరిస్తుంటే కొందరు ధరించడం లేదు. దీనితో అవగాహానా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇక తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. 

 

తాజాగా మహారాష్ట్రలో వెండి మాస్క్ లను ధరించారు. ప్రత్యేకంగా వాటిని తయారు చేసారు. పొరుగునే ఉన్న కర్ణాటకలోని బెళగావి నగరం, చిక్కోడి ప్రాంతంలో వీటిని వివాహాలకు వినియోగిస్తున్నారు. ఈ మాస్క్‌ ధర రూ.2,500 నుంచి రూ.3 వేల వరకు ఉంటోందని పేర్కొన్నారు. వీటికి అక్కడ మంచి డిమాండ్ ఏర్పడింది అని అధికారులు కూడా చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: