టీం ఇండియా ఆటగాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియా లో ఎక్కువగా సందడి చేస్తున్నారు. మాజీ ఆటగాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా లో తమ విశేషాలను చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా టీం ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ సోషల్ మీడియా లో ఒక వీడియో పోస్ట్ చేసాడు. 

 

ఆ వీడియో లో అసలు ఏంటీ అంటే బ్యాట్ ఎడ్జ్ తో బంతిని కొట్టాలి. ఈ ఛాలెంజ్ ని సచిన్ కి చేయగా సచిన్ కళ్ళకు గంతలు కట్టుకుని కొట్టాడు. యువరాజ్ మాత్రం చూసి కొట్టాడు. దీనితో అనవసరంగా సచిన్ ని యువరాజ్ కెలికాడు అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అనవసరంగా ఫూల్ అయ్యాడు యువరాజ్ అంటూ కామెంట్స్ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: