తమిళనాడు లో లాక్ డౌన్ ని మే 31 వరకు పెంచుతూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. 25 జిల్లాల్లో కొన్ని సడలింపులు ఇస్తూ లాక్ డౌన్ ని పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మిగిలిన ప్రాంతాల్లో దాదాపుగా కఠినం గానే వ్యవహరించాలని కఠిన ఆంక్షలను అమలు చెయ్యాలని భావిస్తున్నారు. 

 

ఇక మహారాష్ట్ర నేడు లాక్ డౌన్ ని పెంచగా తెలంగాణా మే 29 వరకు పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా ఇప్పుడు లాక్ డౌన్ ని కేంద్రం తో సంబంధం లేకుండా పెంచే ఆలోచనలో ఉన్నాయి అని తెలుస్తుంది. మరి కొన్ని రాష్ట్రాలు నేడు ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: