దేశ వ్యాప్తంగా మరో 14 రోజుల పాటు లాక్ డౌన్ ని కేంద్రం పెంచింది. ఇక గ్రీన్ జోన్ లో భారీగా మినహాయింపులు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. మరో గంట లో లాక్ డౌన్ కి సంబంధించిన గైడ్ లైన్స్ ని కేంద్రం విడుదల చేయనుంది. ఈ నేపధ్యంలోనే లాక్ డౌన్ ని కొన్ని ప్రాంతాల్లో కఠినం గా అమలు చేస్తారు. 

 

గ్రీన్ జోన్ సహా ఆరెంజ్ జోన్ లో కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా షాపులకు అనుమతి ఇవ్వాలని హోటల్ సర్వీసుల తో పాటుగా మరిన్ని సేవలను పూర్తిగా అనుమతి ఇవ్వాలని కేంద్రం భావిస్తుంది. దీనికి సంబంధించి కాసేపట్లో ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: