ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ సమావేశంలో లాక్ డౌన్ సడలింపు లు సహా గ్రీన్ ఆరెంజ్ జోన్ లో ఇవ్వాల్సిన అనుమతులు వంటి వాటి గురించి జగన్ అధికారులతో చర్చించే అవకాశం ఉంది. అదే విధంగా ప్రకాశం జిల్లా ప్రమాద బాధితుల గురించి ఆయన అధికారులతో మాట్లాడి వాళ్లకు సాయం చేసే విషయాన్ని గురించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 

 

ప్రస్తుతం ఏపీలో కరోనా కట్టడి లోనే ఉంది. మొన్నటి వరకు పెరిగిన కేసులు నిన్నటి నుంచి తగ్గుముఖం పట్టాయి. రాబోయే రెండు మూడు రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు. వీటిపై కూడా జగన్ చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: