మక్కా మసీదు పేలుళ్లు.. హైదరాబాద్ వాసులను కంటి మీద కునుకు లేకుండా చేసిన పేలుళ్లు. హైదరాబాద్ లో సరిగా ఈ పేలుళ్లు జరిగి 13 ఏళ్ళు అవుతుంది. మక్కా మసీదులో జరిగిన ఈ పేలుళ్ళలో అప్పుడు 7 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత జరిగిన కాల్పుల్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు. 

 

ఉగ్రవాద గ్రూపులు జరిపిన ఈ పేలుళ్లతో ఒక్కసారిగా దేశంలో కూడా అలజడి రేగింది. ఈ పేలుళ్ళ వ్యవహారాన్ని అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీనిపై కేంద్రం కూడా వేగంగా విచారణ జరిపింది. ఇక అక్కడి నుంచి హైదరాబాద్ లో పక్కగా భద్రతా చర్యలు చేపట్టారు. అప్పుడు అల్లర్లు కూడా భారీగా జరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: