ఇప్పుడు చికెన్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. దీనితో ఇప్పుడు చికెన్ కొనాలి అంటే చాలు భయపడే పరిస్థితి వచ్చింది. తెలంగాణాలోని హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చికెన్ 300 కి పైగా పెరిగింది. దీనితో హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయాయి. 

 

పేదలకు చికెన్ ఇప్పుడు అందుబాటులో లేదు అనే చెప్పాలి. ఇక మటన్ పరిస్థితి కూడా దాదాపుగా అదే విధంగా ఉంది. రాబోయే రెండు మూడు వారాలు ఇదే పరిస్థితి ఉంటుంది అని కరోనా కారణంగా పౌల్ట్రీ పరిశ్రమ చాలా వరకు నష్టపోయింది అని ఇప్పుడు యజమానులు తీవ్రంగా నష్టాల్లో ఉన్నారని అంటున్నారు. ఇక హైదరాబాద్ లో చికెన్ 300 లకు పైనే.

మరింత సమాచారం తెలుసుకోండి: