కరోనా రోగుల విషయంలో ఇప్పుడు అందరూ కూడా భయపడే పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. కరోనా పేరు వింటే చాలు ప్రధానంగా గ్రామాల్లో ప్రజలు భయపడిపోతున్నారు. ఎవరూ కూడా కరోనా రోగులను చూడటానికి కూడా ఆసక్తి చూపించడం లేదు అనేది వాస్తవం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉండే గ్రామాలు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. 

 

తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. అది ఏంటీ అంటే... కడప జిల్లా నందలూరు మండలానికి చెందిన అడపూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పూణే లో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. అతనిని అంబులెన్స్ లో కుటుంబ సభ్యులు తీసుకుని వస్తున్నారు. తమ గ్రామంలో అంత్యక్రియలు చేయవద్దు అని గ్రామానికి అడ్డంగా కంచే వేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: