ఆంధ్రప్రదేశ్ లో లాక్ డౌన్ ని ఏపీ సర్కార్ పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. కాసేపటి క్రితం దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఇచ్చింది ఏపీ సర్కార్. ఈ నెల 31 వరకు లాక్ డౌన్ ని పెంచుతూ కేంద్ర సర్కార్ ఆదేశాలు ఇచ్చింది. ఇక కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను లాక్ డౌన్ ఉత్తర్వుల్లో ఏపీ సర్కార్ ప్రస్తావించింది. 

 

కాగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని మే 31 వరకు  పెంచుతూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. కరోనా ప్రభావిత హాట్ స్పాట్ లలో కచ్చితంగా లాక్ డౌన్ ని అమలు చేస్తారు. అక్కడ కఠిన ఆంక్షలు అమలు చేస్తారు. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది కేంద్రం. కొన్ని సడలింపు లను కూడా ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: