ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. నిన్న తగ్గినట్టే తగ్గిన కరోనా కేసులు మళ్ళీ అత్యధికంగా నమోదు అవుతున్నాయి. ఏపీలో గత 24 గంటల్లో 52 కరోనా కేసులు నమోదు అయ్యాయి. నిన్న కేవలం 25 కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. దీనితో ఏపీలో కరోనా కేసుల సంఖ్య 2282 గా ఉన్నాయి. 

 

ఇప్పటి వరకు ఏపీలో 50 మంది కరోనా తో ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసుల సంఖ్య 705 గా ఉండగా కోలుకున్న వారి సంఖ్య 1527 గా ఉంది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 15 కేసులు కృష్ణా లో 15 నెల్లూరు ఏడు తూర్పు గోదావరి 5 కేసులు నమోదు అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: