హైదరాబాద్ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో కరోనా వైరస్ మాత్రం ఆగడం లేదు. దీనిపై అక్కడ సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇక హైదరాబాద్ బ్యాంకుల్లో కూడా కరోనా వైరస్ మొదలయింది. అక్కడ ఒక బ్యాంకులో కరోనా వచ్చింది. 

 

తాజాగా కోటీ లోని ఒక బ్యాంకు లో కరోనా కలకలం మొదలయింది. ఒక బ్యాంక్ ఉద్యోగి కరోనా కారణంగా మరణించారు. దీనితో అధికారులు బ్యాంకు సిబ్బంది మొత్తాన్ని హోం క్వారంటైన్ చేసారు. ఇక బ్యాంకు అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ బ్యాంకు మొత్తాన్ని శానిటేషన్ చేసారు అధికారులు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: