కరోనా వైరస్ కట్టడి లో కొన్ని రాష్ట్రాలు చాలా సమర్ధవంతంగా వ్యవహరిస్తున్నాయి. అత్యంత చల్లగా ఉండే ప్రాంతాలు అయినా సరే ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకోవడమే కాదు ప్రభుత్వాలు కూడా చాలా అప్రమత్తంగా వ్యవహరించడం తో పరిస్థితి చాలా వరకు అదుపులోనే ఉంది అని చెప్పవచ్చు. ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. 

 

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లో అయితే కనీసం వంద కేసులు కూడా లేవు. యాక్టివ్ కేసులు కూడా 50 లోపే ఉన్నాయి. మరణాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఉత్తరాఖండ్ లో నేడు కేవలం ఒక్కటే కేసు నమోదు అయింది. దీనితో మొత్తం కేసుల సంఖ్య 93 కి చేరుకుంది. అక్కడ 40 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: