దేశ వ్యాప్తంగా ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. లాక్ డౌన్ ని కేంద్రం పెంచగా ఇక రాష్ట్రాలు కూడా లాక్ డౌన్ ని మే 31 వరకు పెంచే ఆలోచన చేస్తున్నాయి. మహారాష్ట్ర తమిళనాడు తెలంగాణా ఇప్పటికే దీనిపై నిర్ణయాలు తీసుకోగా ఏపీ సర్కార్ కూడా నేడు లాక్ డౌన్ పై నిర్ణయం తీసుకుంది. 

 

ఇక పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కూడా ఇప్పుడు లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమ రాష్ట్రంలో లాక్ డౌన్ ని మే 31 వరకు పెంచాలి అని ఆమె ఆదేశాలు జారీ చేసారు. త్వరలోనే రాష్ట్రంలో మార్గదర్శకాలను విడుదల చేస్తామని ఆమె చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: