ఒక పక్క ఢిల్లీ లో కరోనా వైరస్ చాలా తీవ్రంగా ఉంది. కేసులు పది వేలు దాటాయి. ఆ కేసులు ఇంకా పెరుగుతున్నాయి గాని తగ్గే అవకాశాలు మాత్రం ఏ విధంగా కూడా కనపడటం లేదు. ఈ తరుణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ భారీగా సడలింపు లు ఇచ్చేసారు. కేంద్రం మార్గదర్శకాలను మించి ఆయన సడలింపు లు ఇచ్చారు. 

 

ఆటో లు క్యాబ్ లు నడిచే అవకాశం కల్పించారు ఆయన. దీనితో ఇప్పుడు కేంద్రం సీరియస్ అయింది. ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం అని, ఇలాంటి తరుణంలో ఈ నిర్ణయాలు కేసులు పెరిగే విధంగా ఉంటాయని అంతర్జాతీయం దేశం పరువు పోతుందని కేంద్రం సీరియస్ అయింది. ఈ నిర్ణయాల గురించి కేంద్ర పెద్దలు ఆరా తీసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: