లాక్ డౌన్ ఉన్నా సరే ఇప్పుడు వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు ఇళ్ళకు పరిమితం ఆయిన ప్రజలు ఇప్పుడు వరుసగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ప్రమాదంలో వలస కూలీలు అలాగే ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ లో జరిగిన ప్రమాదాల్లో వలస కూలీలు ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు. 

 

ఇక తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక ఘోర ప్రమాదంలో... ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక గ్యాస్ ట్యాంకర్ కి నిప్పు అంటుకోవడం తో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఆరుగురు కూడా సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరణించిన వారు కూలీలు అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: