దేశ వ్యాప్తంగా కరోనా కేసులు లక్ష దాటాయి. ప్రతీ రోజు గంట గంట కు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏ విధంగా కట్టడి చేసినా సరే సరే కరోనా మాత్రం కట్టడి కావడం లేదు. దాదాపుగా ప్రతీ రోజు కూడా 4 వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి. నిన్న తొలిసారి 5 వేల కేసులు దాటాయి దేశంలో. 

 

ఇక నేడు కూడా దాదాపుగా 5 వేల కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 4,630 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 131 మంది కరోనా కారణంగా మరణించారు. దీనితో కేసుల సంఖ్య లక్ష దాటింది. 100,328 కేసులు నమోదు కాగా 3,156 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: