ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు అత్యంత వేగంగా పెరుగుతున్నాయి. గత వారం రోజుల్లో ఒక్క రోజు మాత్రం 25 కేసులు నమోదు కాగా అక్కడి నుంచి మళ్ళీ 50 కేసులకు పైగా నమోదు అవుతున్నాయి. ఏపీలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 2,339 గా ఉన్నాయి. 691 కేసులు యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

 

1596 పూర్తిగా కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 57 కొత్త కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు లో ఒకరు కర్నూలు లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. 69 మంది నిన్న డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం పేర్కొంది. కర్నూలు జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: