సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలు భయంకరంగా ఉంటాయని చెప్తూ ఉంటారు. అక్కడ ఏదైనా గొడవ జరిగితే ప్రాణాలు కోల్పోవడమే అని అంటూ ఉంటారు. అక్కడ ఉండే సంస్కృతి ప్రజల ప్రాణాలను తీసేస్తూ ఉంటుంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఒక ల్యాండ్ విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు దుండగులు సమాజవాదీ పార్టీ నాయకుడ్ని కాల్చి చంపారు. 

 

ఉత్తర ప్రదేశ్, సంభల్ జిల్లాలో ల్యాండ్ గొడవల్లో భాగంగా ఇద్దరు దుండగులు లోకల్ సమాజ్ వాదీ పార్టీ లీడర్ చోటే లాల్ దివాకర్ & అతని కుమారున్ని గన్స్ తో కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి కొందరు ఉత్తరాది ఎప్పుడు మనుషుల ప్రాణాలకు సేఫ్ కాదని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: