సాధారణంగా మనం అంబులెన్స్ మాఫియాలను టీవీ లో చూస్తూ ఉంటాం. ఎక్కువగా అలాంటివి మనకు టీవీ లోనే కనపడుతూ ఉంటాయి. ఎక్కడో ఒక సినిమాలో మోసం చేసే అంబులెన్స్ డ్రైవర్లు మనకు కనపడి కామెడి చేస్తూ ఉంటారు. కాని ఇప్పుడు తిరుపతి రుయా ఆస్పత్రిలో అది నిజంగా జరిగింది. 

 

ఒక రోగిని తమ అంబులెన్స్ లోనే తీసుకుని వెళ్ళాలి అని నిర్వాహకులు డిమాండ్ చేసారు. వేరే అంబులెన్స్ లో రోగి ఉన్నాడు. వీరు ఇలా అడ్డు పడటం తో లేట్ అయి రోగి అంబులెన్స్ లోనే మరణించాడు. దీనితో కుటుంబ సభ్యులు ఇప్పుడు ఆస్పత్రి వద్ద నిరసన చేస్తున్నారు. మరణించిన వ్యక్తి పేరు వెంకటప్ప. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: