వాట్సాప్... మన భారత్ లో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు కూడా దీనిని వాడుతూనే ఉంటారు. దాదాపు మన దేశంలో 40 కోట్ల మంది వాట్సాప్ వాడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్ల మంది వాడుతుంటే మన దేశంలోనే 40 కోట్లు వాడుతున్నారు. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు వాట్సాప్ ఎప్పటికప్పుడు తన వినియోగదారుల కోసం సరికొత్తగా మార్పులు చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. 

 

లాక్ డౌన్ లో ఫేక్ వీడియో లను కట్టడి చేయడానికి 30 సెకన్ల నిడివి ఉన్న స్టేటస్ వీడియో ని 15 నిమిషాలకు తగ్గించిన వాట్సాప్ ఇప్పుడు మళ్ళీ దాన్ని 30 సెకన్లను పెంచుతూ నిర్ణయ౦ తీసుకుంది. అప్డేట్ చేసుకున్న వారికి ఇది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: