దేశ వ్యాప్తంగా కరోనా ఇప్పుడు తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరగడం తో కేంద్ర సర్కార్ ఇప్పుడు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కరోనా తీవ్రత ఇంకా పెరిగే రాష్ట్రాలు ఏమైనా ఉంటే వాటిని కేంద్రం ఆదీన౦లోకి తీసుకోవాలని మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు లో కేంద్ర ప్రభుత్వం పాలన చెయ్యాలని రాష్ట్ర పతి పాలన విధించాలి అని కేంద్రం భావిస్తుంది.

 

మహారాష్ట్రలో త్వరలోనే రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అక్కడ కేంద్ర బలగాలను కూడా కేంద్ర ప్రభుత్వం దింపింది. మరి కొన్ని రోజుల్లో కేంద్రం అక్కడ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: