మన దేశ౦ వైపు ఇప్పుడు పలు కంపెనీలు చూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యవహారంలో చైనాను ఇప్పుడు ఎవరూ కూడా నమ్మడం లేదు. ఆ దేశంలో విదేశీ పెట్టుబడి దారులను దెబ్బ తీయడానికే చైనా కరోనా వైరస్ ని వాడుకుంది అనే ఆరోపణలు కూడా ఎక్కువగానే ప్రపంచ వ్యాప్తం గా కూడా వినిపించాయి. 

 

ఈ తరుణంలో అక్కడ ఉన్న కంపెనీలు కొన్ని మన దేశం వైపు ఎక్కువగా చూస్తున్నాయి. ఆపిల్ సహా పలు కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. తాజాగా జర్మనీ కి చెందిన ఒక షూ కంపెనీ మన వైపు చూసింది. జర్మన్ షూ కంపెనీ ఒకటి ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దమైంది.

మరింత సమాచారం తెలుసుకోండి: