కరోనా ఫ్రీ జిల్లాలుగా ఉన్న కొన్ని జిల్లాల్లో ఇప్పుడు కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణాలోని ఖమ్మం జిల్లా కరోనా ఫ్రీ జిల్లాగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే మధిర నియోజకవర్గం సత్తుపల్లి నియోజకవర్గంలో కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. 

 

మధిర నియోజకవర్గంలో ఉన్నా మహాదేవ పురంలో కరోనా కేసు ఆ తర్వాత సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న పెనుబల్లి లో కరోనా కేసు ఆందోళన కలిగిస్తుంది. ఇన్ని రోజులు కరోనా లేదు అనుకుని స్వేచ్చగా బయట తిరిగిన ప్రజలు ఇప్పుడు కరోనా రావడం తో కంగారు పడుతున్నారు.  గ్రీన్ జోన్ అనుకున్న ఖమ్మం జిల్లాలో ఇప్పుడు కరోనా కేసులు నమోదు కావడం తో ప్రభుత్వం కూడా అప్రమత్తం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: