తమిళనాడు ఇప్పుడు కరోనా కారణంగా నరకం చూస్తుంది. అక్కడ కరోనా వైరస్ కంట్రోల్ అయింది అనుకునే లోపే వేల కేసులు నమోదు అయ్యాయి. ప్రతీ రోజు కూడా వందల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగించే అంశం. ఇక రాష్ట్ర రాజధాని చెన్నై అయితే పూర్తిగా కరోనా గుప్పిట్లోనే ఉంది. ఇక ఇప్పుడు అక్కడ కొత్త సమస్య కూడా వచ్చి పడింది. 

 

చెన్నై వాసులు ఇప్పుడు ఎండ తీవ్రతకు దాదాపుగా నరకం చూస్తున్నారు. 42 నుంచి 48 డిగ్రీల వరకు చెన్నై లో ఎండ నమోదు అవుతుంది. అక్కడ తాగునీటి సమస్య కూడా తీవ్రంగానే ఉందని సమాచారం. ప్రతీ రోజు కూడా అక్కడ ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది గాని ఎక్కడా తగ్గడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: