కడప జిల్లాలో దారుణ హత్య జరిగింది. ఒక మహిళను దుండగులు రాళ్ళ కొట్టి చంపారు. రాజంపేట శివారులో ఈ హత్య జరిగింది. దీనితో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అలజడి రేగింది. అసలు ఎందుకు ఈ హత్య జరిగి ఉంటుంది అనే దాని మీద ఇప్పుడు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏదైనా ఆస్తి వివాధమా లేక పాత కక్షలు ఉన్నాయా అనే దాని మీద ఆరా తీస్తున్నారు. 

 

వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఈ హత్య జరగడం సంచలనంగా మారింది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: