గౌతం మీనన్ దర్శకత్వంలో త్రిష శింబు ప్రధాన పాత్రల్లో నటించి విడుదల చేసిన షార్ట్ ఫిలిం ఎంతగానో ఆకట్టుకుంటుంది ప్రేక్షకులను... యుట్యూబ్ లో విడుదల చేసిన ఈ షార్ట్ ఫిలిం ని ఇప్పటి వరకు 15 లక్షల మంది వీక్షించారు. ఈ 12 నిమిషాల షార్ట్ ఫిలిం లో కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపాడేసాయి. 

 

సినిమాలు లేక మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఈ సినిమా మంచి కిక్ ఇచ్చింది. సినిమా కథాంశం తో పాటుగా దర్శకుడు తీసిన విధానం ఎంతగానో ఆకట్టుకుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమను చాలా అందంగా చూపించారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ సినిమా ద్వారా శింబు త్రిష మంచి సందేశం ఇచ్చారని అంటున్నారు.

https://www.youtube.com/watch?v=sO5a-_K-bFU 

మరింత సమాచారం తెలుసుకోండి: