తమిళనాడు లో కరోనా వైరస్ చుక్కలు చూపిస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకున్నా సరే పెద్దగా ఫలితం మాత్రం ఇవ్వడం లేదు. ఇక నేడు ఒక్క రోజే 776 కేసులు నమోదు అయ్యాయి. దీనితో మొత్తం కరోనా కేసుల సంఖ్య 13967 మందికి ఇప్పటి వరకు కరోనా సోకింది. 

 

ముఖ్యంగా కేసులు అన్నీ కూడా చెన్నై లోనే ఎక్కువగా నమోదు అయ్యాయి. అయితే కేసుల తీవ్రత ఈ విధంగా ఉన్నా సరే అక్కడి సర్కార్ మాత్రం మినహాయింపులు ఇస్తూ వస్తుంది. మద్యం షాపులకు బార్బర్ షాపులకు పూర్తి స్థాయిలో అనుమతి ఇచ్చింది. మరణాలు కూడా క్రమంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. షూటింగ్ లు కూడా అనుమతి ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: