దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలను తీసుకుంటూ వస్తున్నాయి. అయినా సరే కరోనా మాత్రం కంట్రోల్ అయ్యే అవకాశం కనపడటం లేదు. ఇప్పుడు మద్యం అమ్మకాలకు వెసులుబాట్లు ఇచ్చింది. అయితే ఇప్పుడు మద్యం మళ్ళీ ఆపేసే ఆలోచనలో కేంద్రం ఉందని సమాచారం. అయితే వీకెండ్ లో మద్యం నిలిపి వేసే ఆలోచనలో ఉంది. 

 

సరిబేసి విధానంతో అమలులోకి తీసుకొచ్చే ఆలోచన చేస్తుంది కేంద్రం. మద్యం షాపుల వలన ఆరెంజ్ జోన్ లు రెడ్ జోన్లు గా మారే అవకాశం ఉందని భావిస్తున్న కేంద్రం... చాలా రాష్ట్రాల్లో ఇక సరిబేసి విధానం తోనే మద్యం షాపులను తెరవాలని ఆదేశాలు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. తమిళనాడులో కేసులు పెరగడానికి ఇదే కారణం అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: