వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామంలో ఇప్పుడు వలస కార్మికుల మృతదేహాలు క్రమంగా బయటపడుతున్నాయి. వలస కార్మికుల మృతదేహాలు నిన్నటి నుంచి ఇప్పటి వరకు ఆరు బయటపడ్డాయి. తాజాగా మరో మృతదేహం బయటపడింది. నిన్న సాయంత్రం నాలుగు మృతదేహాలను గుర్తించారు. ఈ రోజు ఉదయం మరో మృతదేహం కనపడింది. 

 

కాసేపటి క్రితం మరో మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఒక బాలుడు ఉన్నాడని గుర్తించారు. ఇక ఇంకా ఎవరు అయినా బావిలో ఉన్నారా అనే దాని మీద దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుత౦ ఈ ఘటనపై ప్రభుత్వం కూడా ఆరా తీస్తుంది. మంత్రి కేటిఆర్ వివరాలు అడిగారు. జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అధికారులకు ఫోన్ చేసి వివరాలు అడిగినట్టు సమాచారం

మరింత సమాచారం తెలుసుకోండి: