వాళ్ళిద్దరూ రాజకీయంగా బద్ధ శత్రువులు. ఒకరిపై ఒకరు ఏదోక సందర్భంలో ఏదోక విమర్శలు చేస్తూనే ఉంటారు. రాజకీయంగా ఒకరిపై ఒకరు ఆధిపత్యం చేలాయించాలి అని తపిస్తూ ఉంటారు. అలాంటి ఇద్దరూ ఒకే హెలికాప్టర్ లో తొలిసారి కూర్చున్నారు. వాళ్ళు ఇద్దరే బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ. బెంగాల్ లో అంఫాన్ తుఫాన్ తీవ్ర వినాశనం సృష్టించడంతో మోడీ ఏరియల్ వ్యూ నిర్వహించారు. 

 

మమతా బెనర్జీ ని స్వయంగా అడిగి ఆయన వివరాలు తెలుసుకున్నారు. 80 మంది చనిపోయారని వేలాది మంది నిరాశ్రయులు అయ్యారని కేంద్రం ఆదుకోవాలని ఆమె మోడిని విజ్ఞప్తి చేసారు. మోడీ కూడా మమత విజ్ఞప్తి మీద సానుకూలంగా స్పందించారు. ఇక ఆయన బెంగాల్ నుంచి తర్వాత ఓడిస్సా వెళ్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: