పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమంతా బెనర్జీ, ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు కలిసి హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే చేయడంపై రాజకీయ పరిశీలకులు అనేక అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు  వీరు ఇద్దరు ఉప్పు నిప్పులా ఉండి ఇప్పుడు కలిసి ప్రయాణం చేయడం బెంగాల్ మీద మోడీ ప్రేమ చూపించడం వంటివి ఆశ్చర్యంగా మారాయి. వచ్చే ఏడాది బెంగాల్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. 

 

ఈ ఎన్నికల్లో బిజెపి తో కలిసిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఉదయం లేచిన దగ్గరి నుంచిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ బిజెపిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. అలాంటిది మమత ఏ విధంగా  బిజెపి తో కలిసి ముందుకి వెళ్తారు అనేది చెప్పడం కాస్త కష్టమే. అయితే మమతతో రాజీకి మాత్రం మోడీ ప్రయత్నాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: