వరంగల్ లో 9 మంది మృతి వెనుక వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ఈ ఘటనలో మరణించిన వారిని కూల్ డ్రింక్ లో, ఆహారంలో విషం కలిపి చంపారు అని పోలీసులు ఆధారాలతో సహా సేకరించారు. కాల్ డేటా ను కూడా పరిశీలించి ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించారు. 

 

మక్సూద్ కుమార్తె కు బీహార్ కి చెందిన వ్యక్తులతో వివాహేత సంబంధం ఉందని ఈ విషయం మక్సూద్ కి తెలిసిన తర్వాత గొడవలు అయ్యాయి అని దీనితో బీహార్ కి చెందిన వ్యక్తి హత్యకు పథకం రచించినట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై మంత్రి సత్యవతి రాథోడ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. ఇక కేసీఆర్ కూడా దీనిపై నివేదిక అడిగినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: